భారత దేశ పరిమిత ఓవర్ల క్రికెట్ లో తాను ముఖ్క్యమైన ఆటగడాగా ఉన్నాడని సురేష్ రైనా ను bccI అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పోడిగించారు.రైనా శనివారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ ప్రకటించారు.గంగూలీ bcci కి ఒక ప్రకటనలో సురేష్ ,రైనా మంచి పరిమిత ఓవర్ల ఆటగాడు అని లోయర్ ఆర్డర్ లో వెళ్లి బ్యాటింగ్ చెయ్యడం కల ప్రతిభ చాలా అవసరం.
యువీ మరియు మహి లతో కలిసి ఒన్డే లో భారత మిడ్డీల్ ఆర్డర్ ని బలపరిచాడు.అతన్ని అతని కుంటుంబాని అభినందిస్తున్నాను అని గంగూలీ పేర్కొన్నారు.మహి పదవికి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల తరువాత రైనా శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.రైనా టీం ఇండియా లో T 20 లో సెంచరీ చేసిన మొదటి బ్యాట్సమెన్ అని అందరికి తెలిసిందే అని గంగూలీ పర్కొన్నారు.
అతడు 2011 ప్రపంచ కప్ మరియు 2013 చాంపియన్ ట్రాఫి దాక్కుంచుకున్న టీం ఇండియా జట్టులో సభ్యునిగా ఉన్నారు.భారత టీ20 తొలి మ్యాచులో భారత జట్టుకు నాయకత్వం వహించారు.క్రికెట్ యొక్క మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు రైనా అని గంగూలీ ప్రశంసించారు.