క్షీర సాగర మధనం సినిమా టీజర్ ను రేలీస్ చేయబోతున్న క్రిష్

క్షీర సాగర మథనం చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, మానస్ నాగులపల్లి హీరోలుగా నటిస్తోన్నరు. హీరోయిన్ గా అక్షత సోనావని  నటించిన సినిమా టీజర్ ఈ నెల 21ను క్రిష్ విడుదల చేయనున్నారు. డైరెక్టర్ క్రిష్ 21న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు టీజర్ ను విడుదల చేయనున్నాట్లు వెళ్ళాడించారు. ఐదు విభిన్న కథల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు  అని వెళ్ళాడించారు.

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఇప్పటికే తనదైన శైలితో పిట్టకథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అల్లటించిన  సంగతి తెలిసిందే. విలన్ గా ప్రదీప్ రుద్ర ఈ చిత్రంలో  నటిస్తున్నాడు అని తెలిపారు. అనిల్ పంగులూరి డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి అని వెళ్ళాడించారు.

Nimmakai Team: One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
Leave a Comment
Recent Posts