LATEST NEWS

డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోండి – రఘు రామ రాజు

వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి కి సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ..మీ పై క్రైస్తవునిగా ముద్రపడింది కనుక ఈ నెలలో తిరుమలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్ పై సంతకం చేయండి.

ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి గోటితో పోయే దాన్ని గొడ్డలి గాక ఎందుకు..? ఒక్క సంతకమే కదా పెట్టేయండి అప్పుడు మిమ్మల్ని సెక్యూలర్ గా భావిస్తారు, హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’ అంటూ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి కి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *