deputy cm visits kadapa district rims hospital
LATEST NEWS

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడపజిల్లా జిల్లా covid-19 రిమ్స్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

రిమ్స్ లో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించాలి….కడపజిల్లా జిల్లా covid-19 రిమ్స్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ….. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా….. పేషెంట్లకు మూడుపూటలా నాణ్యమైన భోజనం అందించాలి… కరోనా మరణాలు పూర్తిగా తగ్గించాలి…. కరోనా పేషెంట్ లందరికీ ఆక్సిజన్ తో కూడిన బేడ్ల (beds) వసతి కల్పించాలి…. కడప: -జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించి జిల్లాలో కరోనా మరణాలు పూర్తిగా తగ్గించాలని […]