LATEST NEWS

జనసేన నాయకులు హౌస్ అరెస్ట్

కర్నూలు జిల్లా పత్తికొండ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు, దీనిపై కర్నూలు జిల్లా జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అలాగే ఈ సంఘటనను నిరసిస్తూ జనసేన నాయకులు ,రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు చింత సురేష్ బాబు చలో పత్తికొండ పేరుతో పిలుపునిచ్చారు, అయితే కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం జనసేన నాయకులను జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు, జనసైనికులను అర్ధరాత్రి హౌస్‌అరెస్ట్ […]

LATEST NEWS

డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోండి – రఘు రామ రాజు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి కి సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ..మీ పై క్రైస్తవునిగా ముద్రపడింది కనుక ఈ నెలలో తిరుమలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్ పై సంతకం చేయండి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి గోటితో పోయే దాన్ని గొడ్డలి గాక ఎందుకు..? ఒక్క సంతకమే కదా పెట్టేయండి అప్పుడు మిమ్మల్ని సెక్యూలర్ గా భావిస్తారు, హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’ అంటూ మీడియా […]

LATEST NEWS

ఏ గుడికి, మసిద్,చర్చ్ కి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకు – కొడాలి నాని

వైసీపీ మంత్రి కొడాలి నాని దేవలయాలపై, అలాగే తిరుమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు , ఏ హిందు దేవాలయానికి, చర్చ్ ,మసిద్ కి లేని డిక్లరేషన్ కేవలం తిరుమలకు ఎందుకు, ఇవి కేవలం రాజకీయ నాయకులు తమ స్వర్ధం కోసం పెట్టుకున్న రూల్స్ అంటూ మీడియా తో పంచుకున్నారు.. Video :

LATEST NEWS

జనసేనలోకి భారీగా చేరికలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి బలపడుతుంది అనే చెప్పాలి, జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు.. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విడి విధానాలు నచ్చి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నరు అనే చెప్పాలి.. శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో భారీ సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ […]

LATEST NEWS

ఎపి సిఎం యుపిఐ ఆధారిత చెల్లింపును విలేజ్, వార్డ్ సెక్రటేరియట్స్‌లో ప్రారంభించారు

చెల్లింపు ఎంపికను సులభతరం చేయడానికి మరియు గ్రామ మరియు వార్డ్ సెక్రటేరియట్లలో ప్రజలకు సరికొత్త సౌకర్యవంతమైన లావాదేవీలను అందించే ప్రయత్నంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 17, సోమవారం గ్రామ మరియు వార్డ్ సెక్రటేరియట్లలో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. . నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరియు కెనరా బ్యాంక్‌ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్స్‌లో యుపిఐ (UPI) చెల్లింపులను సులభతరం చేస్తుంది. నేటి నాటికి, రాష్ట్రవ్యాప్తంగా 15,004 సెక్రటేరియట్లలో […]

LATEST NEWS

బాలింత ప్రాణం తీసిన మూఢనమ్మకం

మూఢనమ్మకం ఒక బాలింత ప్రాణం తీసిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది,కరీంనగర్ జిల్లా గద్దపాకకు చెందిన రజిత మంచిర్యాల జిల్లాకు చెందిన మల్లేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, 4 నెలల క్రితం ఒక బాబుకి జన్మనిచ్చింది, అప్పటి నుండి అనారోగ్యంతో ఉండటంతో దెయ్యం పట్టింది అనే అనుమానంతో ,రజిత మేనమామ భూత వైద్యుడిని ఆశ్రయించాడు, వైద్యం పేరుతో భూతవైద్యుడు మహిళకు నరకం చూపాడు. తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. […]

LATEST NEWS

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కారోనా

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కారోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు,నిన్న జ్వరంగా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించటంతో కరోనా పాజిటివ్ అని తేలింది, దీనితో తనతో కలిసిన వాళ్ళను కూడా టెస్ట్ లు చేపించుకోమని సిద్ధరామయ్య గారు ట్విట్టర్ వేదికగా కోరారు…

LATEST NEWS

యువతిపై చెయ్యి చేసుకున్న పోలీస్ , సీఎం సీరియస్

జార్ఖండ్‌ : పోలీస్ ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగాడో పోలీస్ అధికారి, నడిరోడ్డుపై ఒక యువతిని చెంప పై చెయ్యి చేసుకోవడమే కాకా, జుట్టు పట్టుకుని లాగిమరి కొట్టారు ఆ పోలీస్ అధికారి, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో , ఆ విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన సీరియస్ అయ్యారు. డీజీపీ ఎమ్‌వీ రావుకు ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. ‘ఇలాంటి […]