విశాఖ షిప్ యార్డులో (హిందూస్తాన్ షిప్ యార్డ్) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోడ్ టెస్టింగ్ చేస్తున్నసమయంలో ఒక భారీ క్రేన్ బెర్త్పై కులిపోయింది. హటతుగా క్రేన్ విరిగిపడటంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది, అంతేకాకుండా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్సకి కావలసిన ఏర్పాట్లు చేసారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగించి తగిన సహాయక చర్యలు కొనసాగిస్తునాటు అధికారులు ఎవ్లదించారు. క్రేన్ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ […]