LATEST NEWS

బాలింత ప్రాణం తీసిన మూఢనమ్మకం

మూఢనమ్మకం ఒక బాలింత ప్రాణం తీసిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది,కరీంనగర్ జిల్లా గద్దపాకకు చెందిన రజిత మంచిర్యాల జిల్లాకు చెందిన మల్లేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, 4 నెలల క్రితం ఒక బాబుకి జన్మనిచ్చింది, అప్పటి నుండి అనారోగ్యంతో ఉండటంతో దెయ్యం పట్టింది అనే అనుమానంతో ,రజిత మేనమామ భూత వైద్యుడిని ఆశ్రయించాడు, వైద్యం పేరుతో భూతవైద్యుడు మహిళకు నరకం చూపాడు. తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. […]