అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం రేపు భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక జెట్లో ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40కి ప్రత్యేక హెలిక్యాప్టర్లో బయలుదేరి 11.30కి అయోధ్యకు చేరుకుంటారు. 11:40కి హనుమాన్గర్హి ఆలయంలో పూజలు చేస్తారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ప్రధాని సందర్శన సందర్భంగా ప్రధాన పురోహితుడు మహంతి రాజుదాస్ సహా పలువురు అర్చకులు దేశంలో కరోనా […]